హిందువులకు అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్ర మే2న ప్రారంభం కానుంది. కేదార్నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరువనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఇక బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...