Tuesday, July 1, 2025

#buspass

తెలంగాణ‌లో బ‌స్‌పాస్ ధ‌ర‌ల పెంపు

తెలంగాణ ఆర్టీసీ యాజ‌మాన్యం బ‌స్‌పాస్ ధ‌ర‌ల‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 20 శాతం ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచారు. ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -spot_img