Tuesday, October 21, 2025

#bjp

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవీలతల పేర్లను పరిశీలించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, వీరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ...

సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచిన బీజేపీ : పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) బలహీనపరిచి, అవినీతిని బహిర్గతం చేసే కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్‌, మధుసత్యం గౌడ్‌, కొమురయ్యలతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఆయన...

బీజేపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్న ఈసీ – ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్

బీహార్‌ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యర్థులను బెదిరించేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను వాడిన బీజేపీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్నీ తన ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.తేజస్వీ యాదవ్‌ ప్రకారం, ఈసీ చాలామంది ఓటర్లకు...

డిసెంబర్‌లోపు తెలంగాణకు కొత్త సీఎం

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ నెలలోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారని ఆయన మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఏలేటి, “రేవంత్ రెడ్డి నువ్వు ఒక బచ్చా… ప్రధాని నరేంద్ర మోదీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా...

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజాసింగ్‌ బహిరంగంగా విమర్శలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంమ‌య్యారు. అయితే పార్టీ అధిష్టానం రామ‌చంద్ర‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంతో పాటు, రాష్ట్ర‌ బీజేపీలోని పరిణామాలకు నిరసనగా రాజాసింగ్‌...

డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్‌లో కూలుతున్న వంతెన‌లు

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో వంతెన కూలిన దుర్ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్‌లో వంతెన‌ల‌న్నీ కూలిపోతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో రోజు మరొక అద్భుతమైన ఉదాహరణ అంటూ సెటైర్లు వేశారు. ఒక క్షణం మీరు వంతెనపై ఉంటారు.. మరొక క్షణం నదిలో ఉంటారంటూ వ్యంగ్యంగా...

జై శ్రీరాం స‌రిపోదు.. స‌మాజ సేవ చేయండి – కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి సొంత పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నాయ‌కుల‌కు , కార్య‌క‌ర్త‌ల‌కు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే సరిపోద‌ని, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోద‌ని, సమాజ సేవ చేయాల‌ని వ్యాఖ్యానించారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంద‌ని...

బీజేపీ నుంచి ఎవ‌రు వెళ్లినా న‌ష్టం లేదు – రాంచంద‌ర్ రావు

బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేద‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంగా ప‌ద‌వి ఆశిస్తూ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో రాజా సింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర...

బీజేపీలో దొంగ‌లంతా ఒక్క‌ట‌య్యారు – రాజా సింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సొంత పార్టీ నేత‌ల‌పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీలో దొంగ‌లంతా ఒక్క‌ట‌య్యార‌ని విమ‌ర్శించారు. దమ్ముంటే త‌న‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేయాల‌ని స‌వాల్ విసిరారు. త‌న‌ను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా అంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img