బెంగళూరు రోడ్లు, చెత్త సమస్యపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. "చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో చెత్త సమస్య దయనీయంగా ఉంది," అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందిస్తూ, "కిరణ్ మజుందార్...
భారత్లో చెత్త నిర్వహణ తీవ్ర సమస్యగా మారిందని బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్నారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించలేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్లో ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. బెంగళూరు రోడ్లు, చెత్తపై విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో తాను...
బెంగళూరు నగరంలోని రహదారుల దుస్థితి మరియు చెత్త సమస్యలపై బయోకాన్ కంపెనీ ఎండీ కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కంపెనీకి వచ్చిన ఓ విదేశీ పారిశ్రామికవేత్త బెంగళూరు రోడ్లు ఎందుకు అస్తవ్యస్తంగా ఉన్నాయి, చుట్టూ చెత్త ఎందుకు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేకపోయానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని...
ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడటంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 11 మంది చనిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే...
ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. 33మంది గాయపడ్డారు. వారికి ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నా రు.ఆర్సీబీ...