జూన్లో జగన్ వైజాగ్ షిప్ట్!మంత్రులకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి
రాజధాని తరలింపులో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్లో వైజాగ్ షిఫ్ట్ అవుతున్నట్లు మంత్రులకు సీఎం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...