Monday, October 20, 2025

#amitshah

రేపు తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో ఆయ‌న‌ పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంత‌రం డీఎస్‌ విగ్రహ ఆవిష్కరణ చేయ‌నున్నారు. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు భారీ ఏర్పాట్లు...

మావోయిస్టుల ఎన్‌కౌంట‌ర్‌.. మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు సైతం ఉన్నారు. ఈ ఎన్ కౌంట‌ర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఈ మేర‌కు...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img