కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం డీఎస్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు...
ఛత్తీస్ఘడ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు...