ట్రంప్ వంద శాతం సుంకాలు విధించనున్న నేపథ్యంలో చైనా తీవ్ర ఆందోళనలో పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనపు వంద శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన సంఘటన ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. నవంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నాయని ట్రంప్ తెలిపారు....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం టారిఫ్స్ విధించడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నిర్ణయంతో పాటు భారత్, రష్యా సన్నిహితత, చైనాతో మెరుగవుతున్న సంబంధాలు అమెరికా రాజకీయవర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ట్రంప్ మద్దతుదారులైన రైట్ వింగ్ ఇన్ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ ఉద్యోగులు,...
భారత్, అమెరికా ఆర్థిక సంబంధాలు ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, భారత్ అమెరికా దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందన్నారు. భారత్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ, అమెరికా ఉత్పత్తులపై...
అగ్రరాజ్యం అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్లో 36 ఏళ్ల సిక్కు యువకుడు గురుప్రీత్ సింగ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. జూలై 13న జరిగిన ఈ ఘటనపై తాజాగా లాస్ ఏంజిల్స్ పోలీసులు వివరాలు వెల్లడించారు. క్రిప్టో.కామ్ అరీనా సమీపంలోని రద్దీ ప్రాంతంలో సింగ్ గొడ్డలితో తిరుగుతున్నాడని, పాదచారులను బెదిరిస్తున్నాడని స్థానికులు...
అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను అమెరికా యూనివర్సిటీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రకటనపై చైనా అధికారికంగా స్పందించింది....
భారత్తో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని అమెరికా దెబ్బతీయకూడదని రిపబ్లికన్ నాయకురాలు, భారత సంతతి అయిన నిక్కీ హేలీ హితవు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ తమకు సరైన భాగస్వామి కాదంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం సుంకంతో పాటు కఠిన చర్యలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవలే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అనేక ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఈ సుంకాలను మరింత పెంచుతానని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు భారత్ చేసిన చమురు...
ఇటీవల భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ స్పందించారు. గతంలో రెండు దేశాలు సమన్వయం కలిగి ఉండాలని సూచించిన ఆయన ఈసారి ఏకంగా యుద్ధం తానే ఆపినట్లు చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానని...
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు నేడు ఉదయమే వారు భారత్కు చేరుకున్నారు. వారికి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్,...