కరోనా వల్ల అందరికీ ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది. హెల్త్ కంటే ఏదీ ముఖ్యం కాదని అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం వ్యాయామం చేయడంతో పాటు మంచి డైట్ ను కూడా పాటిస్తున్నారు. కానీ భోజనంలో పుట్టగొడుగులు లాంటి ఎన్నో పోషకాలు కలిగిన ఫుడ్స్ ను చేర్చుకోవడం...
సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేట - చిలుకూరు మండలం...