Wednesday, February 5, 2025

ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడి ప్రధాన పంట కాలువలో డ్రాగన్‌ పడవ, ఈత పోటీలు ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -