Sunday, April 13, 2025

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

Must Read

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఓ పోస్టు చేశారు. ‘సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలేగారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలేగారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ స్కామ్ – కేటీఆర్

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ స‌ర్కార్ వేల కోట్ల స్కామ్‌కు తెర‌తీసింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్సీయూలో అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -