Tuesday, July 1, 2025

రైతు భరోసాకు మోక్షం

Must Read

రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకు గాను ఏటా రూ.7వేల కోట్లు అవసరం పడతాయని అంచనా. అయితే, ఈ పథకాన్ని 10 లేదా 7 ఎకరాలకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నా.. 7 లేదా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా రానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -