Monday, March 2, 2026

సౌదీ ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

Must Read

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధి బృందాన్ని తక్షణమే సౌదీకి పంపించాలని ఆదేశించింది. మృతదేహాలను మత సంప్రదాయాలకు అనుగుణంగా అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -