Tuesday, October 21, 2025

ఏపీ లిక్కర్‌ స్కాంలో మ‌రో అరెస్ట్

Must Read

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో నిందితుడు వరుణ్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వరుణ్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. ఏ1 రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో రూ.11 కోట్లు నగదును కాచారం ఫామ్‌హౌస్‌లో దాచినట్టు వరుణ్‌ అంగీకరించడంతో, సిట్‌ దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకుంది. సీజ్‌ చేసిన మొత్తాన్ని విజయవాడ సిట్‌ కార్యాలయానికి తరలించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -