Monday, March 23, 2026

సీఎం సొంతూరులో లాఠీ ఛార్జ్!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు ధర్నా చేశారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీలు వద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనాకారులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజాపాలన అంటే లాఠీలతో కొట్టడమా? అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ

భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -