Friday, January 16, 2026

హెలీకాఫ్ట‌ర్ కూలి ఐదుగురు మృతి

Must Read

ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్త‌ర కాశీలో ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న హెలీకాఫ్టర్ సాంకేతిక లోపాల కార‌ణంగా కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. హెలీకాఫ్ట‌ర్‌ పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో హెలీకాఫ్ట‌ర్‌లో ఏడుగురు ప‌ర్యాట‌కులు ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -