Tuesday, July 1, 2025

మోగిన ఎన్నికల నగారా!

Must Read

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖండ్ లో నవంబర్ 13న, నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఒకేసారి, జార్ఖండ్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈమేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -