Saturday, December 27, 2025

మోగిన ఎన్నికల నగారా!

Must Read

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖండ్ లో నవంబర్ 13న, నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఒకేసారి, జార్ఖండ్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈమేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -