కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
© Today Bharath | All rights reserved
