Saturday, April 19, 2025

భూమ‌నపై కేసు న‌మోదు

Must Read

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీయూ పోలీసులు ఆయ‌న‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గోశాల‌లో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీల మ‌ధ్య తీవ్ర రాద్ధాంతం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో భూమ‌న‌కు టీడీపీ స‌వాల్ విస‌ర‌గా ఆయ‌న గోశాల‌కు వ‌చ్చారు. పోలీసులు ఆయ‌న‌ను అడ్డ‌కున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట - చిలుకూరు మండలం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -