Thursday, November 27, 2025

భూమ‌నపై కేసు న‌మోదు

Must Read

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీయూ పోలీసులు ఆయ‌న‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గోశాల‌లో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీల మ‌ధ్య తీవ్ర రాద్ధాంతం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో భూమ‌న‌కు టీడీపీ స‌వాల్ విస‌ర‌గా ఆయ‌న గోశాల‌కు వ‌చ్చారు. పోలీసులు ఆయ‌న‌ను అడ్డ‌కున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా అంబేద్కర్‌కు జగన్ నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -