Wednesday, November 12, 2025

‘రిపబ్లిక్ డే’ గెస్ట్‌గా ఇండోనేషియా అధ్యక్షుడు?

Must Read

ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో భారత ప్రధాని మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రబోవో సుబియాంటో గతేడాది అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. గతేడాది రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -