Tuesday, July 1, 2025

ధనుష్-నయన్ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కు షాక్

Must Read

‘నానుమ్‌ రౌడీ దాన్‌’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్‌లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌‌పై ధనుష్‌ దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్‌ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పైనా దావా వేసింది. అయితే ధనుష్‌ దావాను సవాల్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -