Tuesday, October 21, 2025

News

ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖ‌రారు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ప్రధాని మోడీ శ్రీశైలం ఆలయంలో దర్శనం, అలాగే కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 16న ఉదయం 7:50 గంటలకు...

పాకిస్తాన్‌లో టీఎల్పీ నిరసనల‌తో ఉద్రిక్త‌త‌!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్తాన్ సంస్థ కార్యకర్తలు పాకిస్తాన్‌లో విస్తృత నిరసనలు చేపట్టారు. గురువారం నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళనలు శుక్రవారం హింసాత్మక రూపం దాల్చాయి. పంజాబ్ ప్రాంతంలో పోలీసులు టీఎల్పీపై తీవ్ర చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పార్టీ చీఫ్ సాద్ రిజ్వి...

మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసు కేసు!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మరియు మాజీ మంత్రి పేర్ని నాని మీద పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆర్‌.పేట సీఐ ఏసుబాబుపై దాడి మరియు దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలతో చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు రిజిస్టర్‌ చేశారు. పేర్ని నాని సహా మొత్తం 29 మంది వైసీపీ...

విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడమే లక్ష్యం: కార్మికులకు జగన్ భరోసా

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళుతుండగా, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయనను కలిసి ప్లాంట్‌ను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. కాకానినగర్ వద్ద నిరీక్షించిన...

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లోకి మార్చాలనే ప్రయత్నాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు ద్రోహం చేసే కుట్ర అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైద్య సంస్థలు ప్రైవేట్ అయితే, అధిక ఫీజుల కారణంగా సామాన్యులు...

కురుపాం విద్యార్థినుల‌కు జ‌గ‌న్ భ‌రోసా!

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వ‌చ్చారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను ఓదార్చి, వారికి ధైర్యం కల్పించారు. అలాగే, వైద్యులతో బాలికల ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి...

ఉగ్రవాదులపై ఆపరేషన్.. 11 మంది సైనికులు మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారు. అక్టోబర్ 7-8 తేదీల మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ బృందానికి చెందిన ఉగ్రవాదుల సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు పాక్ సైనిక మీడియా...

42 శాతం బీసీ రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలు: మంత్రి పొన్నం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈ నిర్ణయానికి...

రేపే స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు (గురువారం) ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడినప్పటికీ, నోటిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి, కానీ నోటిఫికేషన్‌ను ఆపాలన్న పిటిషనర్...

ఏపీలో గాడి త‌ప్పిన పాల‌న: వైయ‌స్ జ‌గ‌న్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం, అవినీతి, అరాచకంతో పాలన గాడితప్పిందని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా, చంద్రబాబు మరియు ఆయన సన్నిహితులు అక్రమంగా...

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...