Monday, July 7, 2025

Today Bharat

భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి

సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డ భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. సోమవారం కృష్ణపట్నం పోర్టును సందర్శించడానికి వెళ్లగా.. సోమిరెడ్డి, అతని అనుచరులను వెళ్లారు. తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించమని అక్కడుతున్న భద్రతా సిబ్బంది చెప్పడంతో సోమిరెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీ నాయకులను తనిఖీలు చేస్తారా? అంటూ దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని బండబూతులు...

ఏపీలో పోర్టులు ప్రైవేటుపరం!

ఏపీలో పోర్టులను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు చంద్రబాబు ఎసరు పెడుతున్నారని విమర్శించింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో రూ.13వేల కోట్లతో నిర్మించిన పోర్టులపై బాబు కన్నుపడిందన్నారు. కమీషన్ల కోసమే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిడ్లను...

రేవంత్ రెడ్డికి విషం తప్ప విజన్ లేదు!!

సీఎం రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. రేవంత్ కు పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసిందని.. ఆదాయం కూడా పడిపోయిందన్నారు. రేవంత్ కు విజన్ లేక తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి...

మోమోస్ తిని మహిళ మృతి

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళ స్ట్రీట్ ఫుట్ తిని చనిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన ఓ మహిళ.. పక్కనే ఉన్న మోమోస్ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్లింది. మోమోస్ తిని అస్వస్థతకు గురైంది. కొద్ది సేపటికే చనిపోయింది. ఆ మహిళలతో పాటు అదే...

హైదరాబాద్ పై ఆంక్షలు!

హైదరాబాద్ లో నవంబర్ 28 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీపీ ఆనంద్ తెలిపారు. పలు సంస్థలు, పార్టీలు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని.. ఒకేచోట ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని తెలిపారు.

రేవంత్ రెడ్డికి తమ్మినేని వార్నింగ్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగా ఉన్నామని, ఇక నుంచి రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సీపీఎం పార్టీకి గెలవకపోయినా, ఓడించడం తెలుసని చురుకలు...

ఫ్యామిలీ దావతా? రేవ్ పార్టీనా? ఏది నిజం?

దీపావళికి పెద్ద బాంబ్ పేలుతుందని కాంగ్రెస్ మంత్రులు కొద్దిరోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, ఇది ఫోన్ ట్యాపింగ్ కేస్, కాళేశ్వరం కేస్ అని హింట్ ఇచ్చారు. కానీ, తీరా కాంగ్రెస్ ప్లాన్ అది కాదని తేలిపోయింది. కేటీఆర్ ఫామ్ హౌజ్ లో జరగబోయే దావత్ ను రేవ్ పార్టీగా చిత్రీకరించి, కేటీఆర్ అండ్ టీంను...

యాక్సిడెంట్ లో ఆరుగురు మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా సోములదొడ్డిలోని ఇస్కాన్ టెంపుల్ కు చెందిన శ్రీకృష్ణ తత్వప్రచారకులుగా పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో ఓ...

1..] 2.. 3..

వైఎస్ షర్మిల కంట తడి!

ఆస్తి తగాదాల విషయంపై వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. తన తండ్రి ఆస్తులు అందరికీ సమానంగా చెందుతాయని పేర్కొన్నారు. ఐదేండ్ల ముందే ఇందుకు సంబంధించిన ఎంఓయూ జరిగిందని పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకు ఎంవోయూని బయటపెట్టలేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పేది అంతా నిజమేనని, దీనిపై ప్రమాణం కూడా...

About Me

784 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

కేర‌ళ‌లో నిఫా వైర‌స్‌తో ఇద్ద‌రి మృతి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెంద‌డం ఆందోళ‌న‌కు క‌లిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో...
- Advertisement -spot_img