Saturday, July 5, 2025

Today Bharat

కేటీఆర్ పై కేసు నమోదుకు కారణమిదే!

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ఏ1గా చేర్చింది. ఆ శాఖ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంది. విదేశీ సంస్థకు అక్రమంగా...

అంబేడ్కర్ పై అమిత్ షా నీచపు వ్యాఖ్యలు!

కేంద్ర మంత్రిపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రతిపక్షాలు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, రాజ్యసభలో అమిత్ షా ఏం మాట్లాడారంటే.. “ఈ మధ్య అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని అనడం ఫ్యాషన్ అయింది....

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒక్కసారిగా రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గురువారం ఉదయం నుంచే నష్టాలు మొదలయ్యాయి. ముగింపు నాటికి రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫార్మా కంపెనీలు సైతం నష్టాలు చవిచూశాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల కోత, భవిష్యత్తులో ఎక్కువగా తగ్గకపోవచ్చు అన్న అంచనాలు స్టాక్ మార్కెట్...

ధరణి రద్దు.. ఇక భూభారతి

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టింది. ఈమేరకు కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముసాయిదా చట్టానికి అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ ఉంటుంది. జిల్లా స్థాయిలో ల్యాండ్ ట్రెబ్యునళ్లు...

చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ లో మార్పు!

ఎండాకాలంలో ఒక్కపూట బడులు చూసి ఉంటాం. కానీ, చలికాలంలోనూ పాఠశాలల సమయాల్లో మార్పులు వచ్చాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమ్సింగ్ లో మార్పులు తీసుకొచ్చారు. ఆ జిల్లాలో ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు బడులు నడపాలని సర్కారు ఆదేశించింది....

అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు

స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టీమిండియాలో ఎంతో సీనియర్ ఆటగాడైన అశ్విన్.. ఇక నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీలలో కనిపించడు. తన కెరీర్ లో భారత్ తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచులు ఆడారు. మొత్తం 765 వికెట్లు తీశారు. ఇక 106 టెస్టు...

గవర్నర్ ను వీసీగా తొలగించిన రేవంత్!

తెలంగాణ మహిళా యూనివర్సిటీ గతంలో గవర్నర్ వైసీ ఛాన్సలర్ గా ఉండేవారు. కానీ, వీసీగా గవర్నర్ ను తొలగించి, తానే వీసీగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈమేరకు చట్ట సవరణ కూడా చేశారు. అలాగే మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చారు. కోటి ఉమెన్స్ కాలేజీ...

కలెక్షన్లలోనూ వైల్డ్ ఫైర్!

ఇటీవల విడుదలైన పుష్ఫ–2 కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన పదకొండు రోజుల్లో 1499 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం విడుదలైంది....

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే!

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఏప్రిల్...

కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం!

ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలని ప్రభుత్వం ఇదివరకే గవర్నర్ ను కోరింది. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపి అరెస్ట్...

About Me

775 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

జీతాల కోసం టీచ‌ర్ల నిర‌స‌న‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో యోగా టీచ‌ర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ‌లోని సీఎం చంద్ర‌బాబు ఇంటి ఎదుట నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. కాగా,...
- Advertisement -spot_img