Wednesday, February 11, 2026

Today Bharat

తిరుమల పరకామణి కేసు విచారణ మళ్లీ ప్రారంభం!

తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ మరోసారి ప్రారంభమైంది. సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టగా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకొని కేసు వివరాలను సమీక్షించనున్నారు. ఆయన తిరుపతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించనున్నట్లు సమాచారం.గతంలో పరకామణిలో చోరీ ఆరోపణలపై జీయంగార్ గుమస్తా రవికుమార్...

ఏపీలో ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అలర్ట్!

కోస్తాంధ్ర పరిసరాల్లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో భారీ...

ప్ర‌జా ఆరోగ్యం ప్ర‌భుత్వ బాధ్య‌త‌: మాజీ మంత్రి ధర్మాన

ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కని, దానిని కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను స్థాపించి, ప్రతి కాలేజీతో పాటు ఆసుపత్రి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని, అయినప్పటికీ ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు. ప్రైవేటు సంస్థలు ప్రజలను...

కొండెక్కుతున్న‌ బంగారం, వెండి ధరలు!

భారతదేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ బంగారు ఆభరణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా రోడ్డుపై, రద్దీగా ఉండే మార్కెట్లలో లేదా జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, ఇంట్లో ఉన్న విలువైన బంగారు...

విశాఖలో గూగుల్‌ ఎంట్రీ!

ఢిల్లీలో జరిగిన ‘భారత్‌ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐటీ దిగ్గజం గూగుల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, గూగుల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు....

భారత్‌లో తొలి ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్’ ఆవిష్కరణ

గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులకు తక్షణ చికిత్స అందించేందుకు భారత్‌లో తొలిసారిగా ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌’ అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ వల్లభ్‌పంత్‌ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జవహర్‌లాల్‌ సింగ్‌ ఈ సృజనాత్మక కిట్‌ను రూపొందించారు. 72 రకాల ఔషధాలు, అవసరమైన పరికరాలతో కూడిన ఈ కిట్‌ను జబల్‌పుర్‌లోని నానాజీ...

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవీలతల పేర్లను పరిశీలించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, వీరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ...

వాడరేవు సముద్ర తీరంలో విషాదం!

బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో జరిగిన ఒక దుర్ఘటనలో సముద్ర అలలు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థుల బృందం వాడరేవు బీచ్‌కు వచ్చింది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థులు శ్రీ సాకేత్,...

హసీనా బంగ్లాదేశ్ రాక‌పై యూనస్ ఆందోళన!

గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్లు, విద్యార్థి ఉద్యమంతో ప్రధాని పదవి వదులుకుని భారత్‌కు పారిపోయిన షేక్ హసీనా ఏడాది పూర్తయింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహ్మద్ యూనస్, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా భారత్‌ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని,...

‘కల్కి-2’ నుంచి దీపికా ఔట్, అలియా భట్ ఎంట్రీ?

వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘కల్కి-2’ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన దీపికా, సీక్వెల్‌లో ఉండబోరని తెలియడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img