తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సిట్ స్పష్టంగా పేర్కొంది.ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని...
వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచన ప్రకారం, పార్టీ కమిటీల నిర్మాణంలో జనాభా ఆధారిత యూనిట్ విధానం అనుసరించనున్నారు. 2,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లు, పంచాయతీ పరిధులలో ప్రతి సచివాలయ పరిధిని ఒక ప్రత్యేక యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతీ యూనిట్కు ఒక కోర్ కమిటీ...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో రాష్ట్రంలోని భూముల రీ సర్వే కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. జగన్ తెలిపారు, వైసీపీ ప్రభుత్వ యజమాన్యంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేను మాజీ సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని, ఇది నిజానికి కొత్తగా చేసిన పని కాదు అని విమర్శించారు. జగన్...
వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ హత్యపై పార్టీ న్యాయపోరాటం కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర నేత కాసు మహేష్ రెడ్డి తెలిపారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం అందేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని, వచ్చే ఆదివారం పిన్నెల్లిలో పార్టీ ఆధ్వర్యంలో సాల్మన్ సంస్మరణ కార్యక్రమం నిర్వహించనుందని చెప్పారు. హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం పై ప్రభుత్వం తక్షణ చర్యలు...
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల మధ్యే ఉండి, కూటమి పాలన అసమర్థతను చూపించి ప్రజలకు వైఎస్సార్సీపీ మద్దతు ఉందని తెలియజేస్తారని జగన్ తెలిపారు. బుధవారం ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...
బంగారం, వెండి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయికి చేరుతున్న తరుణంలో, ఇండియన్ కరెన్సీ రూపాయి కూడా షాక్ ఇచ్చింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మార్కెట్లలో వ్యక్తమవుతోంది. కరెన్సీ మార్కెట్లో రూపాయి...
దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న అటల్ పెన్షన్ యోజనను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది....
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్రావు సిట్ అధికారులు 7 గంటలపాటు విచారించబడ్డారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావు తమ వైఖరిని స్పష్టంగా వ్యక్తపరచారు. హరీష్ రావు మాట్లాడుతూ, “మాకు...
సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు...
భారతీయ జనతా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన...