Tuesday, October 21, 2025

పార్టీ ఫిరాయింపులపై నేడు తుది తీర్పు

Must Read

సుప్రీం కోర్టు నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కీలక తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరఫున, తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన విషయం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు పూర్తికాగా, తీర్పును గురువారం వెల్లడించనున్నట్లు చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -