Friday, September 20, 2024

KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు

Must Read

KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో శోభను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం శోభకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తల్లిని చూసేందుకు కల్వకుంట్ల కవిత కూడా ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి నేరుగా మీడియాతో మాట్లాడకుండానే బంజారాహిల్స్లోని తన ఇంటికి కవిత వెళ్లిపోవడం గమనార్హం.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -