Thursday, January 15, 2026

#ysjagan

వైయ‌స్ జగన్ పర్యటన.. అట్టుడికిన నెల్లూరు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ముందుగా నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ హెలికాప్టర్...

నెల్లూరు పర్యటనలో జగన్.. పోలీసుల‌ ఆంక్షలు

నెల్లూరులో నేడు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ రోజు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ చేయనున్నారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ...

సరస్వతీ పవర్‌ షేర్ల బదిలీపై ఎన్సీఎల్టీ స్టే

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఊరట లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైయ‌స్ జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైయ‌స్ షర్మిలపై ఆరోపణలు చేస్తూ, షేర్లను తమ అనుమతి...

ఏపీలో ఉన్న‌ది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? – వైయ‌స్ జ‌గ‌న్‌

ఏపీలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్య‌మా లేక రాక్ష‌స పాల‌నా అని మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా లేదని, ప్రభుత్వ పరిపాలన స్థానంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పని చేస్తోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబుపై...

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

వైసీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, వైయ‌స్ జ‌గ‌న్‌ అభిమానులు, ప్ర‌జ‌లు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. జ‌న సందోహాన్ని అదుపు చేయ‌లేక పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల తీరుపై వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. పోలీసుల లాఠీ చార్జ్ లో చంద్రగిరి యువజన విభాగం...

రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎందుకు పెట్టొద్దు – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పింద‌ని, రాష్ట్రప‌తి పాల‌న ఎందుకు పెట్ట‌కూడ‌దు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల గుంటూరులో వైసీపీ కార్య‌క‌ర్త‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింద‌న్నారు. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో...

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేద‌ని మండిప‌డ్డారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు...

చంద్ర‌బాబు రాజ‌కీయాల‌నే దిగ‌జార్చారు – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌కీయాల‌ను దిగ‌జార్చార‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు.నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ఎక్స్ వేదిక‌గా సీఎం చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు. త‌న పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశార‌ని ప్ర‌శ్నించారు. గతంలో మీరు కాని,...

అరాచకానికి కేరాఫ్‌గా ఏపీ – వైయ‌స్ జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింద‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో తాజా ప‌రిస్థితుల‌పై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయ‌న్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఏడాది కాలంగా సీఎం చంద్ర‌బాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై...

బాలు జ‌యంతి.. జ‌గ‌న్ ట్వీట్

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సంగీతానికి ఎన‌లేని సేవ‌లు అందించిన మ‌హా గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌ను స్మ‌రించుకుంటూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. త‌న గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి...
- Advertisement -spot_img

Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -spot_img