నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మాజీ సీఎం వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచారన్నారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారని తెలిపారు....
సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రభుత్వ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని విమర్శించారు. ఈ మేరకే ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు...
ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబును విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్టు వైరల్గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ లో, మన రాష్ట్రం...
నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ...
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, దోపిడీ పాలన సాగిస్తోందని ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియాపై యుద్ధం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు...
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా వైయస్ జగణ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. ఈ...
భారత సైన్యంపై పాకిస్థాన్ జరిపిన కాల్పల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు వైసీపీ అధినేత వైయస్ జగన్ నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని ఇండియా-పాకిస్తాన్ యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్...
జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వైసీపీ అధినేత వైయస్ జగన్ తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు,...
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...