Wednesday, November 19, 2025

#ysjagan

సౌదీ బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమై మరణించిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. మృతుల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతాత్మలకు...

కాగ్ నివేదికతో చంద్ర‌బాబుపై జ‌గ‌న్‌ విమర్శలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పిన మాటలకు విరుద్ధంగా రాష్ట్ర ఆర్థికం కుదేలైందని ఆరోపించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలోని గణాంకాలను ఆధారంగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక...

మౌలానా ఆజాద్‌కు జగన్ నివాళి

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. స్వాతంత్య్ర‌ సమరయోధుడు, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి అందించిన సేవలు అమరమని ట్వీట్ చేశారు. మైనార్టీ సంక్షేమం, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భక్త కనకదాస జయంతికి వైఎస్ జగన్ నివాళులు

భక్త కనకదాస జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కుల మత భేదాలను తుడిచేసిన భక్తి యోధుడు శ్రీకృష్ణ భక్తుడు భక్త కనకదాస అని పేర్కొన్నారు. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధ్యమని నిరూపించిన మహానుభావుడు అని చెప్పారు. భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి...

కేజీహెచ్ ఆసుపత్రి విద్యుత్ అంతరాయంపై వైఎస్ జగన్ విమ‌ర్శ‌లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేసిన జగన్, విశాఖపట్నం కె.జి.హెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కారణంగా రోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఉదాహరణగా చూపి, ప్రభుత్వ ఆరోగ్య...

వందేమాతరం 150 ఏళ్ల స్ఫూర్తి: వైఎస్ జగన్ సోషల్ మీడియా పోస్టు

భారత దేశభక్తి గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందని, తన 'ఎక్స్' అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పవిత్ర గీతం సమరయోధులలో ఐక్యతా భావనను రగిల్చిందని, ఆ స్ఫూర్తితో...

మొంథా తుఫాన్ బాధితులకు జగన్ పరామర్శ: ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలిసిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంట నష్టాలపై విచారణ చేశారు. ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందిందని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే...

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆయన కోరారు. తుపాను సహాయం, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడమే లక్ష్యం: కార్మికులకు జగన్ భరోసా

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళుతుండగా, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయనను కలిసి ప్లాంట్‌ను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. కాకానినగర్ వద్ద నిరీక్షించిన...

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లోకి మార్చాలనే ప్రయత్నాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు ద్రోహం చేసే కుట్ర అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైద్య సంస్థలు ప్రైవేట్ అయితే, అధిక ఫీజుల కారణంగా సామాన్యులు...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img