ఫేస్ మాస్క్.. ఈ పదం వింటే అందరికీ వెంటనే కొవిడ్ గుర్తుకొస్తుంది. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని అప్పట్లో అన్ని దేశాలు షరతులు విధించడం గుర్తుండే ఉంటుంది. అయితే ఒకప్పుడు వ్యాధి సోకిన వ్యక్తులు మాత్రమే ఫేస్ మాస్క్ లు వాడేవారు. అలాగే రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు మాస్క్...
భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హై...