ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక లాభాల కోసం దుర్వినియోగం చేస్తోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సేవల ఒప్పందాన్ని టీడీపీ నాయకుడితో సంబంధం ఉన్న సంస్థకు కట్టబెట్టడం ద్వారా నెలకు రూ.31 కోట్ల ఆదాయం పార్టీకి సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...