భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దేవస్థానాల నిధుల వినియోగం, వీఐపీల దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేదికగా మాట్లాడుతూ ఆయన, "ప్రపంచంలో హిందువులకు తిరుమల ఒక స్ఫూర్తి కేంద్రం. భక్తులు సమర్పించే కానుకలు పూర్తిగా ధార్మిక,...