టీటీడీ గోశాలలో గోవుల పరిస్థితిపై టీడీపీ చేసిన సవాల్ను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డీ స్వీకరించారు. ఈ మేరకు నేడు ఉదయం టీటీడీ గోశాలకు బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...