దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామునుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. ఆలయ చుట్టూ పలు చోట్ల ఇప్పటికే రేకులు అమర్చారు. భక్తుల కోసం స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఉంచారు....
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల సందర్భంగా, పవిత్ర ఆలయ పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు చెప్పులు ధరించి తిరగడం భక్తులలో ఆగ్రహానికి కారణమైంది. అమ్మవారి దర్శనం అనంతరం, నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కుంకుమార్చన ప్రాంగణం, మరియు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి...
ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...