Saturday, April 19, 2025

#supremecourt

నేడు హెచ్‌సీయూ భూముల‌పై సుప్రీం విచార‌ణ‌

నేడు కంచె గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జ‌రుగ‌నుంది. ఈ తీర్పుపై అటు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో, ఇటు సామాన్యుల్లో చాలా ఆసక్తి నెల‌కొంది. ఒక వైపు అవి వ‌ర్సిటీ భూముల‌ని విద్యార్థులు, ప్ర‌భుత్వ భూమి అని స‌ర్కార్ వాదిస్తున్నారు. అక్క‌డ అడ‌వి లేద‌ని, వినియోగంలో లేక చెట్లు పెరిగాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి...
- Advertisement -spot_img

Latest News

టీటీడీ గోశాలలో గోవుల మ‌ర‌ణాల‌పై మేనేజ‌ర్ ప్ర‌క‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీ రాజకీయం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే మృతి చెందిన గోవుల జాబితాను గోశాల మేనేజర్ విడుదల చేశారు....
- Advertisement -spot_img