కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచి వేలాది మంది యాత్రికులు ఆలయానికి చేరుకుని, పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి గంగాదేవిని ప్రార్థించారు. ఈ స్నానం అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతూ భక్తులు భక్తిభావంతో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో...
ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...