కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచి వేలాది మంది యాత్రికులు ఆలయానికి చేరుకుని, పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి గంగాదేవిని ప్రార్థించారు. ఈ స్నానం అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతూ భక్తులు భక్తిభావంతో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...