గుండె సంబంధింత సమస్యలతో మరణించే వారి సంఖ్య ఈమధ్య బాగా పెరిగిపోయింది. సైలెంట్, సడన్ హార్ట్ ఎటాక్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్కూల్లో పాఠాలు చెబుతూ టీచర్, జిమ్లో శిక్షణనిస్తూ ట్రైనర్, కబడ్డీ ఆడుతూ కుర్రాడు.. ఇలా చాలా మంది హఠాత్తుగా వచ్చే గుండెనొప్పితో కుప్పకూలి చనిపోయిన ఘటనల గురించి వార్తల్లో...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...