టాలీవుడ్ నటుడు మహేష్ బాబుకు కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. గత ఏప్రిల్లో సాయి సూర్య డెవలపర్స్ విషయంలో ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. దీనికి ప్రచార కర్తగా ఉన్న మహేశ్ను ఆ ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా చేర్చారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్లో ఒక ప్లాట్...