కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్య తీసుకుంది. ఆయనపై మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, మొత్తం రూ. 37.64 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను కూడా జప్తు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...