Thursday, March 12, 2026

#robertvadra

రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్‌ నమోదు

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక చర్య తీసుకుంది. ఆయనపై మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, మొత్తం రూ. 37.64 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను కూడా జప్తు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img