ఇప్పుడు మనందరం టెక్ వరల్డ్ లో ఉన్నాం. మునుపటితో పోల్చుకుంటే సాంకేతికతలో ఇప్పుడు చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రతి ఏటా ఓ కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది. టెక్ దునియాలో గత కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని లాంచ్ చేసినప్పటి నుంచి...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను జీవితంలో ఇకపై సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడి మేధావులు...