భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు షాకివ్వనుంది. రైల్వే టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013, 2020లలో పెంచిన ధరలతో పోలిస్తే ఈ పెంపు నామమాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ...