Tuesday, January 27, 2026

#pricehike

ఆకాశాన్నంటుతున్న‌ గుడ్డు ధర!

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8.50 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌లో 100 గుడ్లు విశాఖలో రూ.673, చిత్తూరు-హైదరాబాద్‌లో రూ.635కు చేరాయి. ఉత్తర భారతానికి పెరిగిన ఎగుమతులు, వ్యాధులతో కోళ్ల మరణాలు, మిచాంగ్ తుఫాన్ నష్టం కారణంగా ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు...

రైల్వే టికెట్ ధ‌ర‌లు పెంపు

భార‌త రైల్వే సంస్థ ప్ర‌యాణికుల‌కు షాకివ్వ‌నుంది. రైల్వే టికెట్ ధ‌ర‌ల‌ను పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. జూలై 1 నుంచి పెంచిన‌ ధ‌ర‌లు అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013, 2020లలో పెంచిన ధ‌ర‌ల‌తో పోలిస్తే ఈ పెంపు నామమాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నాన్‌-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ...
- Advertisement -spot_img

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -spot_img