2002లో మరణించిన తెలుగు నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి హైకోర్టు తగ్గించిన రెండేళ్ల శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి, శిక్షను మరింత పెంచాలంటూ రెండు అప్పీళ్లు దాఖలయ్యాయి. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ పూర్తి చేసి...
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు...