తిరుమల ఆలయ పరకామణి అక్రమాల కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం హాజరయ్యారు. గంటన్నర పాటు జరిగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి, ‘‘పరకామణి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. దోషులు...
ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...