జ్వరం వచ్చిందంటే చాలు.. పెద్దలు, పిల్లలు అనే తేడాల్లేకుండా అందరూ వేసుకునే టాబ్లెట్గా పారాసెటమాల్ను చెప్పొచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా, అసలు వైద్యుడ్ని కలవకుండానే ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే ఈ మాత్రను వేసుకోవడం చూస్తూనే ఉంటాం. పైగా మొన్నటివరకు కొవిడ్-19 విజృంభిస్తుండటంతో అందరి ఇళ్లలోనూ పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ ఉండటం కామన్...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...