పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా?
న్యూ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానంలోని ఓ ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలనుకున్నారు. సమీపంలో ఉన్న పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి సమాచారం పంపారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని...
మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి...