Wednesday, September 3, 2025

#nda

ఉప రాష్ట్రపతి ఎన్నికలపై జగన్ క్లారిటీ

ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన పార్టీ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరిన సందర్భంలో, ముందుగానే ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తామని హామీ ఇచ్చామని, అందువల్ల తమ వైఖరి మారబోదని జగన్ ఆయనకు స్పష్టంచేశారు....
- Advertisement -spot_img

Latest News

చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలిసిపోతోంది: జగన్‌

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం యథేచ్ఛగా నాశనం అవుతోందని, రైతుల సమస్యలకు పరిష్కారం చూపే దిక్కు లేదని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు....
- Advertisement -spot_img