బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం కలకలం రేపింది.ఈ రోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకులు ఆయనకు ఫోన్ చేశారు. ఈ బెదిరింపు కాల్ గురించి డీజీపీకి, మెదక్ ఎస్పీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కాగా ఈ బెదిరింపులు పీపుల్స్వార్ మావోయిస్టు పేరుతో వచ్చినట్లు సమాచారం....