ఎన్నికల సంఘం ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. వినోదం కోసం పనులు చేయడానికి మన దగ్గర తోలుబొమ్మలు ఉన్నట్లు… నరేంద్ర మోడీకి కూడా ఒక కీలుబొమ్మ ఉందన్నారు. ప్రధాని...