టాలీవుడ్ నటుడు మహేష్ బాబుకు కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. గత ఏప్రిల్లో సాయి సూర్య డెవలపర్స్ విషయంలో ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. దీనికి ప్రచార కర్తగా ఉన్న మహేశ్ను ఆ ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా చేర్చారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్లో ఒక ప్లాట్...
స్టార్ హీరో మహేశ్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో అధికారులు పలు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య...