యూఏఈ అబుదాబిలో నివసించే ఆంధ్రప్రదేశ్కు చెందిన 29 ఏళ్ల బోళ్ల అనిల్ కుమార్, ఈ నెల 18న జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్ (సుమారు 240 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొనుగోలు అలవాటులో భాగంగా ఒక టికెట్ తీసుకున్న అనిల్, చివరి నంబర్లు తన తల్లి పుట్టినరోజు తేదీతో...
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత...